కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రి, ముసారాంబాగ్ బ్రిడ్జి, సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనులకే రేవంత్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పాలన, దోపిడీ అంశాలపై వారం రోజులపాటు ప్రజల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఢిల్లీలోనే సీఎం, మంత్రులు గడుపుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం: తలసాని
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడతామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రి, ముసారాంబాగ్ బ్రిడ్జి, సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనులకే రేవంత్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పాలన, దోపిడీ అంశాలపై వారం రోజులపాటు ప్రజల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఢిల్లీలోనే సీఎం, మంత్రులు గడుపుతున్నారని ఆరోపించారు.

