Monday, 17 August 2026
  • Home  
  • నాగుల పంచమి రోజు నీటి సరఫరా లేక ప్రజల ఇబ్బందులు
- నిర్మల్

నాగుల పంచమి రోజు నీటి సరఫరా లేక ప్రజల ఇబ్బందులు

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి భైంసా మున్సిపాలిటీ నాగుల పంచమి పండుగ రోజున భైంసా పట్టణంలోని ఏపీ నగర్, గోపాల్ నగర్, శాస్త్రి నగర్, సంబాజి చౌక్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ రోజు కావడంతో ఇంటి వద్ద పూజలు నిర్వహించుకునేందుకు నీరు అవసరం కాగా, సరఫరా లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు..పండుగ సమయాల్లోనే తరచూ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంపై ఆయా ప్రాంతాల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో పండుగ రోజుల్లోనైనా నిరంతర నీటి సరఫరా అందించాలని వారు అధికారులను కోరుతున్నారు.

ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి
భైంసా మున్సిపాలిటీ
నాగుల పంచమి పండుగ రోజున భైంసా పట్టణంలోని ఏపీ నగర్, గోపాల్ నగర్, శాస్త్రి నగర్, సంబాజి చౌక్ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ రోజు కావడంతో ఇంటి వద్ద పూజలు నిర్వహించుకునేందుకు నీరు అవసరం కాగా, సరఫరా లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు..పండుగ సమయాల్లోనే తరచూ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండటంపై ఆయా ప్రాంతాల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో పండుగ రోజుల్లోనైనా నిరంతర నీటి సరఫరా అందించాలని వారు అధికారులను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.