అమరావతి, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
ఆధునిక జీవనశైలిలో భాగంగా చాలా మంది ప్రజలు తమ దాహం తీర్చుకోవడానికి కూల్ డ్రింక్స్ (సాఫ్ట్ డ్రింక్స్) పై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో, గర్భవతులు కూడా తరచూ ఈ...
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగీతో బాధపడుతున్న నగునూరు గ్రామానికి చెందిన వీఆర్ఏ అజయ్ (29)కు అత్యవసరంగా O+ రక్త కణాలు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఎలాబోతారం గ్రామానికి చెందిన...
శ్రీ
నెల్లూరు, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ మాజీ వైస్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ దామిశెట్టి సుధీర్ నాయుడు గారు, ఈరోజు తన జన్మదినాన్ని ఒక...
సునీత విలియమ్స్ శాస్త్రీయ ధీరవనిత. అంతరిక్షంలో చిక్కుకున్న మహిళ. భూమి మీద నుండి అంతరిక్షంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 8 రోజులలో తిరిగి రావాల్సి ఉండగా అంతరిక్షంలోనే తొమ్మిది నెలల పాటు...
తేనే పాటల జాబిల్లి-దేవులపల్లి అని పేరు పొందిన శాస్త్రిగారు 1.11.1897న తూ।।గో।। జిల్లా పిఠాపురం దగ్గరలోని చంద్రాయ పాలెంలో సీతమ్మ వెంకటకృష్ణశాస్త్రి గార్లకు జన్మిం చారు. పదేళ్ళ వయసులో పద్యరచన పదహరవఏట అష్టావధానం...
కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ ఇంటికే పరిమితమవ్వాల్సి వస్తోంది. ఈ సమ్మర్ లో ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల ఏం చేయాలో తోచకల ఇబ్బంది పడుతున్నారు చాలామంది. దాంతో...
హాస్యానికి హృదయాన్ని ఇచ్చిన మహానుభావుడు – చార్లీ చాప్లిన్ జయంతి ప్రత్యేకం
(పున్నమి సాంసృతిక ప్రతినిధి ప్రసాద్ బాబు)
16 ఏప్రిల్ – నిశబ్ద హాస్యానికి పరిపూర్ణ రూపం, ప్రపంచ సినీ చరిత్రలో చిరస్మరణీయుడైన చార్లీ...
ప్రతివారికి ఓ సామాజిక విలువ ఉంటుంది
ప్రకృతి ప్రకారం అయితే మన పుట్టుకకు ఒక ప్రయోజనం, సార్థకత, అంటూ ఏమీ లేవు. మనం పుట్టినా పుట్టక పోయినా ఈ ప్రకృతికి వచ్చిన నష్టం ఏమీ...
సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద గర్భగుడిలోకి వెళ్లే ముందు ఉండే గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు.
వాస్తవానికి ఇళ్లకు చెక్కతో తయారు చేసిన గడప...
ప్రముఖ సినీ మాటల రచయిత మరియు నెల్లూరీయుడు శ్రీ పి.రాజేంద్రకుమార్ సమర్పణలో,శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారి నేతృత్వంలో ,శ్రీ నందమూరి తారకరామారావు ఎడిటింగ్ తో ఈ కరోనా లాక్ డౌన్ లో...
రాపూరు మండలం తెగచర్ల గ్రామము అరుంధతీవాడ నందు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్చార్జి సి ఐ సిహెచ్. శ్రీనివాసులు మరియు సిబ్బంది గత రాత్రి 7 గంటల సమయంలో ఆకస్మిక దాడులు నిర్వహించగా...