కార్యకర్తల అభిప్రాయంతోనే మండల అధ్యక్షుల ఎంపిక – ఎమ్మెల్యే విజయశ్రీ
సూళ్లూరుపేట నియోజకవర్గంలో జూన్ 27 నుంచి 30వ తేదీ వరకు జరిగే మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికలు కార్యకర్తల కోరిక మేరకే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ సాగుతుందన్నారు. ఏ ఒక్క మండలంలోనూ విభేదాలు లేకుండా ఐక్యంగా అధ్యక్షులను ఎన్నుకోవాలని సూచించారు. నియోజకవర్గానికి శివప్రసాద్ గారు అబ్జర్వర్గా విచ్చేస్తారని, ప్రతి మండలానికి ఒక అబ్జర్వర్ను నియమించారని తెలిపారు. వెంకటేశ్వర రెడ్డి, శివకుమార్ లు కూడా ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారని ఎమ్మెల్యే వెల్లడించారు.


2 Comments
tlovertonet
June 27, 2025Great line up. We will be linking to this great article on our site. Keep up the good writing.
1 bedroom pc beach
June 27, 2025My wife and i have been absolutely thankful when Chris managed to finish off his research through your precious recommendations he discovered out of your web pages. It’s not at all simplistic to just happen to be giving out steps which often a number of people have been selling. And we all acknowledge we have the website owner to appreciate for this. Those illustrations you have made, the simple web site navigation, the relationships you will aid to engender – it is many overwhelming, and it’s really assisting our son in addition to the family reckon that the issue is pleasurable, and that is especially pressing. Many thanks for all!