పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఎట్టకేలకు కొత్త భవనం సమకూరింది ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని భవనంలోకి కార్యాలయాన్ని తరలించారు నూతన కార్యాలయాన్ని నేడు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు విశాలమైన స్థలం పార్కింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి రావడంతో ప్రజలకు సౌకర్యం కలగనుంది



