పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు భక్తులు తమ వంతు సహకారం అందిస్తున్నారు ఇందులో భాగంగా కొత్తపల్లి హవేలీ గ్రామానికి చెందిన దూస రిషికేష్ తండ్రి మహేందర్ రూ 25 వేల నగదు విరాళాన్ని ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మకు అందజేశారు అనంతరం రసీదు పొందారు



