పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు.
ఆయన అందించిన సేవలు, సంక్షేమ పథకాలు, ప్రజల పట్ల చూపిన ఆప్యాయత ఎప్పటికీ చిరస్మరణీయం.
ఆయన వర్ధంతి సందర్భంగా వారి పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పిస్తూ, వారి ఆశయాలను స్మరించుకుందాం.
మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయం.
J. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.


