పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ బైపాస్ లో పేకాట ఆడుతున్న స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి తొమ్మిది వేల నాలుగు వందలు రూపాయల నగదు ఐదు మొబైల్ ఫోన్లో ఒక ఆటో 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు మరో ముగ్గురు పరారైనట్లు సిఐ నటేష్ తెలిపారు పట్టుబడిన వారిని సిరిసిల్ల పట్టణ పోలీసులకు అప్పగించారు



