Friday, 4 September 2026
  • Home  
  • అవమానం తాళలేక వ్యక్తి ఆత్మహత్య: జిల్లెలలో విషాదం
- నంద్యాల

అవమానం తాళలేక వ్యక్తి ఆత్మహత్య: జిల్లెలలో విషాదం

నంద్యాల : గోస్పాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన తెలుగు వెంకటరమణ అనే వ్యక్తి అవమానం తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజకీయ విభేదాలు, కొంతమంది చేసిన అవమానకర వ్యాఖ్యల వల్లే మనస్తాపానికి గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఆత్మహత్యకు ముందు వెంకటరమణ ఒక సూసైడ్ నోట్‌తో పాటు వాయిస్ రికార్డు కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. తన చనిపోవడానికి కొందరు వ్యక్తులే కారణమని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గోస్పాడు పోలీసులు, ఆ సూసైడ్ నోట్ మరియు వాయిస్ రికార్డు ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

నంద్యాల : గోస్పాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన తెలుగు వెంకటరమణ అనే వ్యక్తి అవమానం తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజకీయ విభేదాలు, కొంతమంది చేసిన అవమానకర వ్యాఖ్యల వల్లే మనస్తాపానికి గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఆత్మహత్యకు ముందు వెంకటరమణ ఒక సూసైడ్ నోట్‌తో పాటు వాయిస్ రికార్డు కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. తన చనిపోవడానికి కొందరు వ్యక్తులే కారణమని అందులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గోస్పాడు పోలీసులు, ఆ సూసైడ్ నోట్ మరియు వాయిస్ రికార్డు ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.