Friday, 4 September 2026
  • Home  
  • స్వల్పంగా తగ్గిన ఎగువ మానేరు నీటిమట్టం
- రాజన్న సిరిసిల్ల

స్వల్పంగా తగ్గిన ఎగువ మానేరు నీటిమట్టం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం నీటిమట్టం రోజురోజుకు స్వల్పంగా తగ్గుతుంది గురువారం 1.944 టీఎంసీల నీరు నిలువ ఉంది జలాశయం సామర్థ్యం రెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం వరద ప్రవాహం లేదని అధికారులు తెలిపారు కుడి ఎడమ కాలువల నుంచి నీటిని విడుదల చేయడం లేదన్నారు పూర్తిస్థాయి నీటిమట్టం 1482 .50 అడుగులకు గాను ప్రస్తుతం 1482 అడుగులుగా నమోదయింది

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం నీటిమట్టం రోజురోజుకు స్వల్పంగా తగ్గుతుంది గురువారం 1.944 టీఎంసీల నీరు నిలువ ఉంది జలాశయం సామర్థ్యం రెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం వరద ప్రవాహం లేదని అధికారులు తెలిపారు కుడి ఎడమ కాలువల నుంచి నీటిని విడుదల చేయడం లేదన్నారు పూర్తిస్థాయి నీటిమట్టం 1482 .50 అడుగులకు గాను ప్రస్తుతం 1482 అడుగులుగా నమోదయింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.