పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన టిఆర్ఎస్ నాయకుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్ రమేష్ తెలిపారు పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అనుమతి లేకుండా నిరసనలు ధర్నాలు ర్యాలీలు సభలు నిర్వహించరాదన్నారు నిబంధనలు పాటించాలని ప్రజలను కోరారు



