నంద్యాల : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026)లో పెండింగ్లో ఉన్న నోటీసులను 100 శాతం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. ఆరు నియోజకవర్గాల్లో 80,283 నోటీసులు జనరేట్ కాగా, 73,789 పంపిణీ అయ్యాయి. మరో 6,494 నోటీసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు 19,490 విచారణలు పూర్తయ్యాయని తెలిపారు. ఫారం-6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, SIR ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

SIR నోటీసుల పంపిణీ 100% పూర్తి చేయాలి
నంద్యాల : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR-2026)లో పెండింగ్లో ఉన్న నోటీసులను 100 శాతం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. ఆరు నియోజకవర్గాల్లో 80,283 నోటీసులు జనరేట్ కాగా, 73,789 పంపిణీ అయ్యాయి. మరో 6,494 నోటీసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటివరకు 19,490 విచారణలు పూర్తయ్యాయని తెలిపారు. ఫారం-6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, SIR ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.

