పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రతిపక్ష నేత కేసిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టిఆర్ఎస్ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎత్తిచూపుతూ సుమారు 500 మీటర్ల మేర ఫ్లెక్సీలు ప్రదర్శించారు గత పది ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు



