పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు రైతులకు పంట ప్రయోజనాలు ప్రభుత్వ రాయితీలపై అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు జిల్లాలో 2958 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని అధికారులు తెలిపారు దిగుబడుల విక్రయంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది అన్నారు



