Thursday, 3 September 2026
  • Home  
  • ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం
- రాజన్న సిరిసిల్ల

ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు రైతులకు పంట ప్రయోజనాలు ప్రభుత్వ రాయితీలపై అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు జిల్లాలో 2958 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని అధికారులు తెలిపారు దిగుబడుల విక్రయంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది అన్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు రైతులకు పంట ప్రయోజనాలు ప్రభుత్వ రాయితీలపై అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు జిల్లాలో 2958 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని అధికారులు తెలిపారు దిగుబడుల విక్రయంతో రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.