సెప్టెంబర్ 3, 2026
రానున్న మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా ముందడుగు వేస్తున్నామని, కేవలం 2029లోనే కాకుండా రాబోయే మూడు ఎన్నికల్లోనూ ఇదే ఐక్యతతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిన్నచిన్న మనస్పర్థలు ఉంటే సర్దుకుని, ‘నో మిస్ ఫైర్.. నో ఫ్రెండ్లీ ఫైర్’ సూత్రంతో కలిసికట్టుగా సాగాలని ఆదేశించారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ‘డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ అభివృద్ధి, సంక్షేమం, పెన్షన్లు, వేతనాల చెల్లింపుల్లో శరవేగంగా దూసుకుపోతోందని గుర్తుచేశారు. కార్యకర్తలు అహంకారానికి దూరంగా ఉంటూ, ‘డోర్ టు డోర్’ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలి
సెప్టెంబర్ 3, 2026 రానున్న మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా ముందడుగు వేస్తున్నామని, కేవలం 2029లోనే కాకుండా రాబోయే మూడు ఎన్నికల్లోనూ ఇదే ఐక్యతతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిన్నచిన్న మనస్పర్థలు ఉంటే సర్దుకుని, ‘నో మిస్ ఫైర్.. నో ఫ్రెండ్లీ ఫైర్’ సూత్రంతో కలిసికట్టుగా సాగాలని ఆదేశించారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ‘డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ అభివృద్ధి, సంక్షేమం, పెన్షన్లు, వేతనాల చెల్లింపుల్లో శరవేగంగా దూసుకుపోతోందని గుర్తుచేశారు. కార్యకర్తలు అహంకారానికి దూరంగా ఉంటూ, ‘డోర్ టు డోర్’ కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

