Wednesday, 2 September 2026
  • Home  
  • గ్రామస్తులతో సమావేశమైన నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి.
- అన్నమయ్య

గ్రామస్తులతో సమావేశమైన నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి.

గ్రామస్తులతో సమావేశమైన నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి. నందలూరు మండలం ఎర్రిపాపాయపల్లెలో ఎస్సై మల్లికార్జున రెడ్డి పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. వినాయక చవితి, ఎన్నికలు, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. వినాయక చవితిని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, వేడుకలకు ముందుగానే అన్ని అనుమతులు తీసుకోవాలని ఎస్సై సూచించారు.

గ్రామస్తులతో సమావేశమైన నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి.

నందలూరు మండలం ఎర్రిపాపాయపల్లెలో ఎస్సై మల్లికార్జున రెడ్డి పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. వినాయక చవితి, ఎన్నికలు, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. వినాయక చవితిని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, వేడుకలకు ముందుగానే అన్ని అనుమతులు తీసుకోవాలని ఎస్సై సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.