పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ గాయని మౌనిక యాదవ్ కుటుంబ సమేతంగా భీమేశ్వర స్వామి దర్శించుకున్నారు స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి కోడె మొక్కు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు రాజన్న స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మౌనిక యాదవ్ తెలిపారు



