కాకినాడ జిల్లా కాకినాడ
కాకినాడ భానుగుడి సెంటర్ లో అర్ధరాత్రి 2.గంటల సమయంలో యువకుడు దారుణ హత్య
భానుగుడి సెంటర్ లో కోడమాటి సతీష్ రెడ్డి (30) జిమ్ ట్రైనర్ పైన బందుల సాయికిరణ్ (30) అతని స్నేహాతులు దాడి..కర్రతో పీకలో పొడిచి హత్య
అక్రమ సంబంధం మరియు ఆర్థిక లావాదేవీలు వలన హత్య జరిగింది అనే కోణం లో.. టూ టౌన్ పోలీసులు విచారణ




