Saturday, 22 August 2026
  • Home  
  • సీబీఐ విచారణకు సవాల్

డీఎస్సీ, స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్‌-1 ఆరోపణలపైనా విచారణకు తాము సిద్ధమన్నారు. సుగాలి ప్రీతి ఘటన, గంజాయి కేసులు, హిట్‌ అండ్‌ రన్‌, వివేకానందరెడ్డి హత్య కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ సోదాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

డీఎస్సీ, స్పోర్ట్స్‌ కోటా అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. గ్రూప్‌-1 ఆరోపణలపైనా విచారణకు తాము సిద్ధమన్నారు. సుగాలి ప్రీతి ఘటన, గంజాయి కేసులు, హిట్‌ అండ్‌ రన్‌, వివేకానందరెడ్డి హత్య కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ సోదాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.