విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాలలోని గిరిజన విద్యార్థులను రాత్రికి రాత్రే తరలించడంపై వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగం చాణక్య కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అరకులోయ లో గురువారం మాట్లాడారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మారికవలస గురుకులం యథావిధిగా కొనసాగించాలి: రేగం చాణక్య
విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాలలోని గిరిజన విద్యార్థులను రాత్రికి రాత్రే తరలించడంపై వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగం చాణక్య కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన అరకులోయ లో గురువారం మాట్లాడారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

