Monday, 24 August 2026
  • Home  
  • పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేనలోకి 40 కుటుంబాలు
- విశాఖపట్నం

పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేనలోకి 40 కుటుంబాలు

నెల్లిమర్ల: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం తుడెం గ్రామానికి చెందిన సుమారు 40 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో నీలాపు రామచంద్రరెడ్డి, గాలి పోలిరెడ్డి, దువ్వు వెంకటరమణ తదితరులు తమ అనుచరులతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నెల్లిమర్ల: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం తుడెం గ్రామానికి చెందిన సుమారు 40 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి.

నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

పార్టీలో చేరిన వారిలో నీలాపు రామచంద్రరెడ్డి, గాలి పోలిరెడ్డి, దువ్వు వెంకటరమణ తదితరులు తమ అనుచరులతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.