నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ0 కొండాపురం గ్రామంలో టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ పోలినేని రమేష్ వెంకటరతమ్మ దంపతుల కుమారుడు రవి కిషోర్ గంధపు నలుగు కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరైన నూతన వరుడునీ ఘనంగా ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో నాయకుల రాకతో స్థానికంగా సందడి నెలకొంది



