Thursday, 9 July 2026
  • Home  
  • మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ సభ్యుల నియామకం.. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే
- News

మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ సభ్యుల నియామకం.. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే

మధ్యప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ ఇద్దరు హిందూ సభ్యులను నియమించింది. వక్ఫ్ (సవరణ) చట్టం–2025 ప్రకారం ఈ నియామకాలు చేపట్టిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తొందరపాటుగా నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. మరోవైపు, నూతన చట్టాన్ని అమలు చేయడంలో ఇది కీలక అడుగని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ ఇద్దరు హిందూ సభ్యులను నియమించింది. వక్ఫ్ (సవరణ) చట్టం–2025 ప్రకారం ఈ నియామకాలు చేపట్టిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తొందరపాటుగా నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. మరోవైపు, నూతన చట్టాన్ని అమలు చేయడంలో ఇది కీలక అడుగని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.