పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుమూ డి చిత్రం థియేటర్లో మంచి స్పందన అందుకుంటుంది పండుగ సీజన్ కాకపోయినా మూడో వారంలోని గ్రామాల నుంచి ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తున్నారు ఇప్పటికే రూ 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం వారంతరంలోనూ జోరు కొనసాగించే దిశగా దూసుకెళ్తుంది



