పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణారి ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డుపై వంట వార్పు నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నాయకులు ఆందోళన చేపట్టారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



