పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మా క్ డిల్ నిర్వహించారు భీమేశ్వర స్వామి వసతి గృహం వద్ద సిబ్బందికి అగ్నిమాపక అధికారి రామ్ కిషన్ రావు ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు లడ్డు తయారీ కేంద్రం నిత్య అన్నదాన సత్రం విద్యుత్ విభాగం ఎస్పీఎఫ్ భద్రత సిబ్బంది పాల్గొన్నారు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు



