పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పాలన నిరసిస్తూ రెండో రోజు ఆందోళన చేపట్టారు వంట వార్పు నిర్వహించి రోడ్డుపై భోజనం చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యక్రమంలో ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి పందిర్ల పరుశురాం గౌడ్ టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు



