Friday, 4 September 2026
  • Home  
  • వైఎస్ఆర్ ఆశయాలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
- తెలంగాణ

వైఎస్ఆర్ ఆశయాలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్–2026 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, పేదల సంక్షేమంలో వైఎస్ సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రాణహిత–చేవెళ్ల, ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది వైఎస్ చివరి ఆకాంక్ష అని పేర్కొంటూ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో అందరూ కలిసి ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్–2026 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, పేదల సంక్షేమంలో వైఎస్ సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రాణహిత–చేవెళ్ల, ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది వైఎస్ చివరి ఆకాంక్ష అని పేర్కొంటూ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో అందరూ కలిసి ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.