పున్నమి ప్రతినిధి ఆగస్టు 29 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరియు రాష్ట్రం సుఖ సంతోషాలతో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని కోరడం జరిగింది



