Tuesday, 12 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

అవినీతి తిమింగలాలు ఇక తప్పించుకోవడం అసాధ్యం! – సుప్రీంకోర్టు స్పష్టమైన ప్రకటన

దేశ ప్రజలకు ఇది ఓ కళ్లెత్తి చూపే (Eye Opener) తీర్పు!ఇప్పటివరకు అవినీతిని అరికట్టడానికి విచారణలో కాలయాపన, రాజకీయ ఒత్తిళ్లు, నిబంధనల లోపాలు అవినీతిపరుల‌కు రక్షణ కల్పించేవి. కానీ, ఇకపై పరిస్థితి మారింది!❗ సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది:“అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయడానికి ప్రాథమిక విచారణ (Preliminary Inquiry) అవసరం లేదు!”ఇదే నిజమైన క్లీనింగ్ ఆపరేషన్ కు మొదటి అడుగు!🔥 ఇక అవినీతి పట్ల చల్లగా ఉండటం ప్రజల భవిష్యత్తును నాశనం చేసే తప్పే!🔥⚖️ ప్రజలుగా మన బాధ్యత ఏమిటి?1️⃣ ఎవరైనా లంచం అడిగితే వెంటనే పిర్యాదు చేయండి!2️⃣ అధికారులు, ప్రజా ప్రతినిధులు అవినీతికి పాల్పడితే ప్రూఫ్‌తో రిపోర్ట్ చేయండి!3️⃣ మీ వద్ద ఆధారాలు లేనప్పటికీ అనుమానాస్పద లావాదేవీలు ఉంటే అధికారిక మాద్యమాల్లో ఫిర్యాదు చేయండి!—📢 ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలి?👉 కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC):📞 టోల్-ఫ్రీ నంబర్: 1800-11-0180📩 ఇమెయిల్: complaint@cvc.gov.in🌍 వెబ్‌సైట్: www.cvc.gov.in👉 లోకాయుక్త (Lokayukta – రాష్ట్ర స్థాయిలో అవినీతి నిరోధక సంస్థ):📞 ఏపీ లోకాయుక్త హెల్ప్‌లైన్: 0863-2222631📩 ఇమెయిల్: lokayukta-ap@nic.in🌍 వెబ్‌సైట్: www.lokayukta.ap.nic.in👉 ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB):📞 హెల్ప్‌లైన్: 14400📩 ఇమెయిల్: acbapp@ap.gov.in🌍 వెబ్‌సైట్: acb.ap.gov.in👉 CBI అవినీతి నిరోధక విభాగం:📞 ఫోన్ నంబర్: 011-24360232📩 ఇమెయిల్: info@cbi.gov.in🌍 వెబ్‌సైట్: www.cbi.gov.in—🚀 మీ ఫిర్యాదు తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు?✅ ACB / CBI అధికారికంగా విచారణ ప్రారంభిస్తుంది✅ రహస్యంగా దర్యాప్తు చేసి, లంచం తీసుకున్న అధికారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు✅ తదుపరి విచారణలో నేరం రుజువైతే సదరు అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు✅ అవినీతి నిరూపితమైతే ఉద్యోగం నుంచి తొలగింపు, జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు ఉంటాయి—💪🏻 ప్రజలు కలిసొస్తే అవినీతి అంతం అనివార్యం!👉 “పరిశుభ్ర సమాజం కోసం నువ్వు ఏదైనా చేశావా?” అనే ప్రశ్న నీ మనస్సులో ప్రశాంతత కలిగించేలా ఉండాలి.👉 అవినీతి అనేది మన దేశం మీద ఒక రుగ్మత, దీన్ని నిర్మూలించేందుకు మనందరం బాధ్యత వహించాలి!👉 నిజమైన దేశభక్తి అంటే – నీ కళ్ల ముందు అవినీతి జరిగినప్పుడు నువ్వు స్పందించడమే!—🇮🇳 మన నినాదం:🔴 “ఒక లంచగొండి బయటపడితే… వంద మందికి మాయాజాలం నేర్పుతాడు!”🔴 “ఒక లంచగొండి శిక్షపడితే… వంద మందికి న్యాయమే మిగిలిపోతుంది!”🚨 మీరు పిర్యాదు చేస్తేనే సమాజం మారుతుంది!🚨 మీ నిస్వార్థ పోరాటం భవిష్యత్ తరాల కోసం ఒక దీపం!🔥 అవినీతిని అరికట్టేందుకు మీ వంతు బాధ్యత నెరవదీయండి!🔥🇮🇳 సత్యమేవ జయతే🇮🇳 మండల్ సమాచార కేంద్రం. MCIC ఇంచార్జ్.&. 🇮🇳CRPFI.🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీD. సురేష్. PR. 9133366449.🇮🇳 జైహింద్ 🇮🇳

అనంతపురం

శిక్ష నుండి విడుదల అయ్యాక్కా ఇతని మీద 12 కేసులు నమోదు అయిన్నాయి

ఆలూరు గ్రామ ప్రజలను భయపెట్టే విధంగా ఆలూరు రాజగోపాల్ రెడ్డి అలియాస్ నూకల రాజగోపాల్ రెడ్డి చరిత్ర మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గతంలో పలు హత్యలకు పాల్పడి, జీవితకాల శిక్ష అనుభవించిన ఆయన, క్షమాబిక్ష కింద జైలు నుంచి విడుదలైన తరువాత కూడా తన ప్రవర్తన మార్చుకోకపోవటం వల్ల గ్రామస్థులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.స్థానికుల ఆరోపణల ప్రకారం, రాజగోపాల్ రెడ్డి గతంలో సమాచారం తెలియకుండానే అనేక కిరాయి హత్యలకు పాల్పడ్డాడని, ఒక హత్య కేసులో శిక్ష అనుభవించాడని. ఆయన విడుదలైన తరువాత కూడా భూమి ఆక్రమణలు, ఇసుక మాఫియాలో భాగస్వామ్యం, ప్రజా భూములపై అక్రమంగా కబ్జాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇతడు భారీగా సంపాదించిన అక్రమ ధనాన్ని ఉపయోగించి అమాయక ప్రజలను ప్రలోభపెట్టి, వారిపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఎంతోమంది అమాయకులు అన్యాయంగా నష్టపోతున్నారు. గ్రామంలో భయం వాతావరణం ఏర్పడింది. స్థానిక యువత, రైతులు, పౌరహక్కుల కార్యకర్తలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశంపై పోలీస్ శాఖ, ACB, CID మరియు మానవ హక్కుల సంఘాలు విచారణ చేసి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

తిరుపతి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

నాయుడుపేట పట్టణంలోని కెఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో గురువారం ఉదయం నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,దేవసేన ల కుమార్తె వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నూతన వధూవరులైన మానస,మధురెడ్డి లను ఆశీర్వదించారు.ఆయన తోపాటు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, సూళ్లూరుపేట ఎంపీపీ అనిల్ రెడ్డి, వైసిపి నాయకులు సోమశేఖర్ రెడ్డి, బైనా మల్లికార్జున్ రెడ్డి,జట్టి వేణు యాదవ్ పలువురు నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అన్నమయ్య

శింగారెడ్డిపల్లి పంచాయతీ పింఛన్ కార్యక్రమం మదన్ నరసింహ

పెనగలూరు పున్నమి ప్రతినిధి ఆగస్టు 1 రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ముక్కా వరలక్ష్మి అమ్మ ముక్కా సాయి వికాస్ రెడ్డి వాళ్ల ఆధ్వర్యంలో పెనగలూరు మండలం శింగారెడ్డిపల్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఇంటింటికి వెళ్లి ఇవ్వడం జరిగింది ఇందులో మదన్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

💡 ఏదీ ఊరికే రాదు… ఆరోగ్యం కూడా అంతే – Nothing Comes Easy, Not Even Health 💡

**“` 💡 ఏదీ ఊరికే రాదు… ఆరోగ్యం కూడా అంతే – Nothing Comes Easy, Not Even Health 💡 🌿 ముందుమాట – Introduction ఈ రోజుల్లో మనం దూకుడుగా, ఒత్తిడిగా జీవిస్తున్నాం. అలాంటపుడు మనం మర్చిపోతున్నది ఒక్కటే – ఆరోగ్యం. ఎవరికైనా వ్యాధి వస్తేనే అందరూ ఏకంగా చెయ్యాలనుకుంటారు, కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ముందే జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం అనేది మన ఇంట్లో దాగిన సంపదలా ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ఖర్చుతో, బాధతో నిండిపోతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని “ఊరికే వస్తుంది” అన్న ధోరణి మార్చాలి. ఈ వ్యాసంలో ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి అవసరమైన మార్గాలను తెలుసుకుందాం. 🧠 1. మన ఆలోచన మారాలి – Change the Thinking ఈ రోజుల్లో ఎక్కువమంది ఆరోగ్యంపై అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారు. అసలు సమస్యలు వచ్చిన తర్వాతే దానికి పరిష్కారం వెతుకుతారు. కానీ ఆరోగ్యం కూడా ఓ సంపదలాంటిదే. దాన్ని పొందాలంటే ప్రతిరోజూ శ్రమించాలి. మన ఆలోచన, జీవనశైలి మార్చాలి. 🥗 2. ఆహారం మీద శ్రద్ధ అవసరం – Be Careful With Food ఊరికే తినేది కాదు, తినేదే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తగ్గించి… తాజా కూరగాయలు, పళ్ళు, మొలకలు, నాచురల్ ఫుడ్ తీసుకోవాలి. ఆరోగ్యం కోసం ఒక రకమైన ఆహార నియమం అవసరం. 🚶 3. వ్యాయామం తప్పనిసరి – Physical Activity Is Key ఊరికే కూర్చుంటూ ఆరోగ్యంగా ఉండలేరు. రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా వ్యాయామం చేయాలి. ఇది శరీరానికి కాదు, మనసుకీ దోహదపడుతుంది. వ్యాయామం ఆరోగ్యానికి మూలధనం. 🧪 4. ఆరోగ్య పరీక్షలు అవసరమే – Don’t Ignore Health Tests పరీక్షలు చేయించకుండా ఊరకే బాగున్నాం అనుకోవడం ప్రమాదం. రక్త పరీక్షలు, బీపీ, షుగర్ లాంటి చిన్న చిన్న పరీక్షలు మనలో ఉన్న రుగ్మతలను ముందే చూపిస్తాయి. అప్పుడు తీసుకునే జాగ్రత్తలు జీవితాన్ని మార్చగలవు. 😌 5. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం – Mental Health Matters Too ఆరోగ్యమంటే శరీరం మాత్రమే కాదు. ఒత్తిడి, ఆందోళన, బెంగ మన ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తాయి. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం, మౌనం, హాబీ కోసం కేటాయించాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే శరీరం బలంగా ఉంటుంది. ⏰ 6. శ్రద్ధ, క్రమశిక్షణ ఉంటేనే ఆరోగ్యం – Discipline Builds Health ఉదయం లేవడం, సమయానికి తినడం, సరిగా నిద్రపోవడం… ఇవన్నీ చిన్నవి అనిపించొచ్చు కానీ ఇవే ఆరోగ్యానికి పునాదులు. వీటిని పాటించకపోతే, బలహీనతలు మెల్లగా పెరుగుతాయి. ఆరోగ్యం ఊరికే రాదు, క్రమశిక్షణ వల్లే దొరుకుతుంది. 🩺 7. చికిత్సకన్నా నివారణ మేలు – Prevention is Better Than Cure ఒకసారి రోగం వస్తే చికిత్స ఎక్కువ ఖర్చుతో కూడినది. కానీ ముందే జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులే రాకుండా ఆపవచ్చు. నీరు తగినంత తాగడం, నిద్ర సరిగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండడం చాలా అవసరం. 🌟 8. ఆరోగ్యమే నిజమైన సంపద – Health is True Wealth డబ్బు సంపాదించడానికి శ్రమిస్తున్నవారిగా ఆరోగ్యాన్ని కోల్పోవడం విపరీతమైన నష్టం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు. ఆరోగ్యమే అన్నింటికంటే మొదటి ప్రాధాన్యం. అది ఊరికే రావడం కాదు, మన ప్రయత్నం వల్లే లభిస్తుంది. 🔚 ముగింపు – Conclusion అన్నీ కష్టపడి సంపాదించవచ్చు కానీ ఆరోగ్యం కోల్పోతే తిరిగి తేవడం చాలా కష్టం. రోజువారీ జీవనశైలి, ఆహారం, నిద్ర, వ్యాయామం, మానసిక ప్రశాంతత – ఇవన్నీ కలిసినపుడే ఆరోగ్య పరిపూర్ణత దొరుకుతుంది. ఆరోగ్యాన్ని అలవాటుగా మార్చుకోండి. అది ఒక్కసారి అలవాటైతే జీవితమే కొత్త తలుపులు తీస్తుంది. ఎందుకంటే… ఏదీ ఊరికే రాదు… ఆరోగ్యం అంతకంటే కాదు!

నంద్యాల

నంద్యాల లో ‘వార్ 2’ మూవీ విడుదల సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు

నంద్యాల లో ‘వార్ 2’ మూవీ విడుదల సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’ విడుదల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో అభిమానులు భారీగా సద్భావంతో సెలబ్రేషన్లు నిర్వహించారు. అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన భారీ కటౌట్, నంద్యాల ప్రజల దృష్టిని ఆకర్షించింది. అభిమానుల నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. కటౌట్ పక్కన స్టేజీ ఏర్పాటు చేసి జూనియర్ ఎన్టీఆర్ పాటలతో అభిమానులు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ, ఫ్లెక్సీలు ఊపుతూ అభిమానులు తమ అభిమానాన్ని చాటారు. ఈ వేడుకల నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయడం గమనార్హం. ‘వార్ 2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పాత్రపై భారీ హైప్ నెలకొంది. జై ఎన్టీఆర్ అన్న నినాదాలతో నంద్యాల నగరం ఒక్కసారిగా వేడెక్కింది.

నంద్యాల

నంద్యాల లో ‘వార్ 2’ మూవీ విడుదల సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు

నంద్యాల లో ‘వార్ 2’ మూవీ విడుదల సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’ విడుదల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో అభిమానులు భారీగా సద్భావంతో సెలబ్రేషన్లు నిర్వహించారు. అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన భారీ కటౌట్, నంద్యాల ప్రజల దృష్టిని ఆకర్షించింది. అభిమానుల నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. కటౌట్ పక్కన స్టేజీ ఏర్పాటు చేసి జూనియర్ ఎన్టీఆర్ పాటలతో అభిమానులు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు. సెల్ఫీలు తీసుకుంటూ, ఫ్లెక్సీలు ఊపుతూ అభిమానులు తమ అభిమానాన్ని చాటారు. ఈ వేడుకల నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయడం గమనార్హం. ‘వార్ 2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పాత్రపై భారీ హైప్ నెలకొంది. జై ఎన్టీఆర్ అన్న నినాదాలతో నంద్యాల నగరం ఒక్కసారిగా వేడెక్కింది.

నంద్యాల

30 ఆవులతో వెళ్తున్న కంటైనర్

ఆత్మకూరు వార్తలు | నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో 30 ఆవులతో వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాన్ని అడ్డగించి, అధికారులకు సమాచారం ఇచ్చారు. తరువాత పరిశ్రమ పర్యవేక్షణ అధికారులు వచ్చి వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న ఆవుల సరఫరాకు సంబంధించి పత్రాలు పరిశీలించారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు చేపట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 📍 ఘటన స్థలం: ఆత్మకూరు, నంద్యాల జిల్లా 📅 తేదీ: 2025 జూలై 31 🗂️ వర్గం: పరిశ్రమ/గోరక్షణ/పర్యవేక్షణ వార్తలు

నంద్యాల

నంద్యాల జిల్లా, పాణ్యం మండలం మద్దూరు PHCలో బదిలీ అయిన ఆరోగ్య కార్యదర్శుల‌కు ఘనంగా సన్మానం

నంద్యాల జిల్లా, పాణ్యం మండలం మద్దూరు PHCలో బదిలీ అయిన ఆరోగ్య కార్యదర్శుల‌కు ఘనంగా సన్మానం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బదిలీ అయిన ఆరోగ్య కార్యదర్శుల‌కు ఘనంగా సన్మానం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మద్దూరు PHC మెడికల్ ఆఫీసర్ డా. సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. సన్మాన కార్యక్రమంలో ANM లు, ఆశా వర్కర్లు, ఇతర మెడికల్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బదిలీ అయిన ఆరోగ్య కార్యదర్శుల సేవలను గుర్తించి వారికి శాలువాలు కప్పి, పుష్పహారాలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమం స్థానికంగా మానవీయ విలువలు, సహకారం, సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పింది. పాణ్యం మండలంలో సేవలందించిన ఆరోగ్య కార్యదర్శుల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని పాల్గొన్న ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు.

నంద్యాల

కానిస్టేబుల్ ను కొట్టిన … మంత్రి సోద‌రుడు

◼️ *|| కానిస్టేబుల్ ను కొట్టిన … మంత్రి సోద‌రుడు ||* ◼️ *నంద్యాల జిల్లా,బనగానపల్లె:* ▪️డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెంప చెల్లుమ‌నిపించిన మంత్రి సోద‌రుడు. ▪️బనగానపల్లెలో AR కానిస్టేబుల్ జశ్వంత్‌పై దాడి చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి. ▪️కానిస్టేబుల్‌పై మంత్రి సోద‌రుడు దాడి వీడియో వైర‌ల్‌ … స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు. *▪️అతని ఫై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు.* *▪️ఈ ఘటన పై హోమ్ మంత్రి అనితా ఎలా స్పందిస్తారో చూడాలి అంటు కామెంట్స్.* ▪️నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలో డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్‌ను బూతులు తిట్టి, చెంపపై కొట్టిన టీడీపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన్ భూపాల్ రెడ్డి ,గంటా రామ్ కుమార్

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.