సెప్టెంబర్ 04 2026
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైఎస్సార్సీపీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాల్లో ప్రేమ, ధైర్యం, నమ్మకం, సమృద్ధి నిండాలని, సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని కోరుకున్నారు.

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
సెప్టెంబర్ 04 2026 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైఎస్సార్సీపీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాల్లో ప్రేమ, ధైర్యం, నమ్మకం, సమృద్ధి నిండాలని, సమాజంలో సౌభ్రాతృత్వం, ఐక్యత మరింత బలపడాలని కోరుకున్నారు.

