పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రక్రియ కొనసాగుతుంది సర్వే ల్యాండ్ రికార్డ్స్ రెవెన్యూ అటవీ శాఖల సమన్వయంతో భూముల వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు లైసెన్సుడ్ సర్వేయర్ల సంఖ్య పెంచడంతోపాటు అవసరమైన రోవర్ యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు



