Friday, 4 September 2026
  • Home  
  • భూముల రీ సర్వేకు కలెక్టర్ ఆదేశం
- రాజన్న సిరిసిల్ల

భూముల రీ సర్వేకు కలెక్టర్ ఆదేశం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రక్రియ కొనసాగుతుంది సర్వే ల్యాండ్ రికార్డ్స్ రెవెన్యూ అటవీ శాఖల సమన్వయంతో భూముల వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు లైసెన్సుడ్ సర్వేయర్ల సంఖ్య పెంచడంతోపాటు అవసరమైన రోవర్ యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రక్రియ కొనసాగుతుంది సర్వే ల్యాండ్ రికార్డ్స్ రెవెన్యూ అటవీ శాఖల సమన్వయంతో భూముల వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు లైసెన్సుడ్ సర్వేయర్ల సంఖ్య పెంచడంతోపాటు అవసరమైన రోవర్ యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.