Friday, 21 August 2026
  • Home  
  • రాజస్థాన్‌లో విశాఖ డీసీబీ చైర్మన్ పర్యటన
- విశాఖపట్నం

రాజస్థాన్‌లో విశాఖ డీసీబీ చైర్మన్ పర్యటన

జైపూర్: రాజస్థాన్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆహ్వానం మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా డీసీబీ చైర్మన్ కోన తాతారావు జైపూర్‌లో పర్యటించారు. రాజస్థాన్‌లోని కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరు, రైతులకు పంట రుణాలపై ప్రోత్సాహకాలు, అర్బన్ వ్యాపార రుణాలు, నిరుద్యోగ యువతకు సబ్సిడీ పథకాల అమలును పరిశీలించారు. NABARD, NCDC ద్వారా అందే నిధుల వినియోగంపై బ్యాంక్ ఉన్నతాధికారులతో చర్చించారు. MD RC చుందావత్, GM PK నాగ్, DGM రుచి శర్మతో భేటీ అయ్యారు. రాజస్థాన్ మంచి పథకాలను ఏపీలో అమలు చేయాలని నిర్ణయించార

జైపూర్: రాజస్థాన్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆహ్వానం మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా డీసీబీ చైర్మన్ కోన తాతారావు జైపూర్‌లో పర్యటించారు. రాజస్థాన్‌లోని కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరు, రైతులకు పంట రుణాలపై ప్రోత్సాహకాలు, అర్బన్ వ్యాపార రుణాలు, నిరుద్యోగ యువతకు సబ్సిడీ పథకాల అమలును పరిశీలించారు.

NABARD, NCDC ద్వారా అందే నిధుల వినియోగంపై బ్యాంక్ ఉన్నతాధికారులతో చర్చించారు. MD RC చుందావత్, GM PK నాగ్, DGM రుచి శర్మతో భేటీ అయ్యారు. రాజస్థాన్ మంచి పథకాలను ఏపీలో అమలు చేయాలని నిర్ణయించార

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.