జైపూర్: రాజస్థాన్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆహ్వానం మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా డీసీబీ చైర్మన్ కోన తాతారావు జైపూర్లో పర్యటించారు. రాజస్థాన్లోని కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరు, రైతులకు పంట రుణాలపై ప్రోత్సాహకాలు, అర్బన్ వ్యాపార రుణాలు, నిరుద్యోగ యువతకు సబ్సిడీ పథకాల అమలును పరిశీలించారు.
NABARD, NCDC ద్వారా అందే నిధుల వినియోగంపై బ్యాంక్ ఉన్నతాధికారులతో చర్చించారు. MD RC చుందావత్, GM PK నాగ్, DGM రుచి శర్మతో భేటీ అయ్యారు. రాజస్థాన్ మంచి పథకాలను ఏపీలో అమలు చేయాలని నిర్ణయించార


