పున్నమి ప్రతినిధి ఆగస్టు 22 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఈరోజు గౌరవ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో దోమల మందు స్ప్రే మరియు బ్లీచింగ్ మురికి కాలువలలో చల్లడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్యాల ప్రమీల బాలరాజ్ వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్స్ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు గ్రామ ప్రజలు పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అలీ పాల్గొన్నారు



