నెల్లూరులో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఎ) 11వ డివిజన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. డివిజన్ బాధ్యులు కర్తం బాబు జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరగనున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నిరుద్యోగం, గంజాయి మరియు అన్యాయాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని వారు కోరారు.

నెల్లూరులో డీవైఎఫ్ఎ జెండా ఆవిష్కరణ.. మహాసభలు జయప్రదం చేయాలని పిలుపు
నెల్లూరులో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఎ) 11వ డివిజన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. డివిజన్ బాధ్యులు కర్తం బాబు జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరగనున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నిరుద్యోగం, గంజాయి మరియు అన్యాయాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని వారు కోరారు.

