పున్నమి ప్రతినిధి ఆగస్టు 23 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అందులోనూ శ్రావణమాసం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు దీంతో ఆలయం సందడిగా మారి దర్శన మిస్తుంది అర్చకులు విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు భక్తులు అభిషేకాలు నిర్వహించి శ్రావణమాసం సందర్భంగా విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మేడంస్. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది



