ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో నిన్న జామాయిల్ చెట్లు ధ్వంసం చేసిన ఘటనపై నేడు ఎస్సై జిలాని తమ సిబ్బందితో కలిసి తోటను పరిశీలించారు. తోటలోని జామాయిల్ మొక్కలను పీకి వేసిన ఘటనపై బాధితురాలు సుమతి ఇచ్చిన ఫిర్యాదుతో జామాయిల్ తోటను పరిశీలించామని SI అన్నారు. సదరు వ్యక్తిని పిలిచి పూర్తి వివరాలు తెలుసుకుంటామని తెలిపారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ధ్వంసమైన జామాయిల్ తోటను పరిశీలించిన ఎస్సై జిలాని
ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో నిన్న జామాయిల్ చెట్లు ధ్వంసం చేసిన ఘటనపై నేడు ఎస్సై జిలాని తమ సిబ్బందితో కలిసి తోటను పరిశీలించారు. తోటలోని జామాయిల్ మొక్కలను పీకి వేసిన ఘటనపై బాధితురాలు సుమతి ఇచ్చిన ఫిర్యాదుతో జామాయిల్ తోటను పరిశీలించామని SI అన్నారు. సదరు వ్యక్తిని పిలిచి పూర్తి వివరాలు తెలుసుకుంటామని తెలిపారు.

