Monday, 24 August 2026
  • Home  
  • ముఖ్యమంత్రి అరకు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి
- అల్లూరి సీతారామరాజు

ముఖ్యమంత్రి అరకు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

ఆగస్టు 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అరకు ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా స్థలం, గన్నెల పీహెచ్‌సీని సందర్శించి భద్రత, పార్కింగ్, తాగునీరు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం హరిత రిసార్ట్స్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ టి. నిశాంతి, జేసీ తిరుమాణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆగస్టు 29న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు పర్యటనకు రానున్న నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అరకు ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా స్థలం, గన్నెల పీహెచ్‌సీని సందర్శించి భద్రత, పార్కింగ్, తాగునీరు, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం హరిత రిసార్ట్స్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ టి. నిశాంతి, జేసీ తిరుమాణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.