Sunday, 23 August 2026
  • Home  
  • నాగర్ కర్నూల్ జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా క్రాంతి
- నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్‌గా క్రాంతి

తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన రాజిగాని క్రాంతి కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ నాగర్ కర్నూల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. కర్మన్‌ఘాట్‌లో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన, 2026 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, అణగారిన వర్గాలకు న్యాయం అందించడమే తన లక్ష్యమని తెలిపారు. బాధితులకు చట్టపరమైన సహాయం అందిస్తూ, గ్రామాల్లో మానవ హక్కుల కమిటీల ద్వారా చైతన్యం తెస్తానని పేర్కొన్నారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన రాజిగాని క్రాంతి కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ నాగర్ కర్నూల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. కర్మన్‌ఘాట్‌లో జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన, 2026 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు, అణగారిన వర్గాలకు న్యాయం అందించడమే తన లక్ష్యమని తెలిపారు. బాధితులకు చట్టపరమైన సహాయం అందిస్తూ, గ్రామాల్లో మానవ హక్కుల కమిటీల ద్వారా చైతన్యం తెస్తానని పేర్కొన్నారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.