Saturday, 29 August 2026
  • Home  
  • తిజ్ పండుగలో పాల్గొన్న ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్,,,
- నిజామాబాద్

తిజ్ పండుగలో పాల్గొన్న ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్,,,

ఆర్మూర్ పట్టణంలో గురువారం జరిగిన తీజ్ పండుగ వేడుకల్లో ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే తీజ్ పండుగలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, అర్గుల్ సురేష్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్మూర్ పట్టణంలో గురువారం జరిగిన తీజ్ పండుగ వేడుకల్లో ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే తీజ్ పండుగలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, అర్గుల్ సురేష్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.