ఆర్మూర్ పట్టణంలో గురువారం జరిగిన తీజ్ పండుగ వేడుకల్లో ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే తీజ్ పండుగలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, అర్గుల్ సురేష్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.



