శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడు మండలం, ఇసుకతాగేలీ చెందిన ఎంపీటీసీ ముని రెడ్డి నూతన గృహప్రవేశ మహోత్సవంలో మాజీ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండలం అధ్యక్షుడు కునాటి రమణయ్య యాదవ్,సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,మాధవమాల సర్పంచ్ కరీముల్లా,పాతవిరాపురం సర్పంచ్ గురవారెడ్డి,పార్టీ ఉపాధ్యక్షులు రాజారెడ్డి,లోకనాథ్ రెడ్డి, పెరుమాళ్,జల్లి ప్రసాద్, మునిరత్నం నాయుడు,ప్రభు,కోబాకు సర్పంచ్ చంగల్రాయులు,ఎ.లోకేష్ యాదవ్,భాస్కర్ రెడ్డి,మహేష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

గృహప్రవేశ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడు మండలం, ఇసుకతాగేలీ చెందిన ఎంపీటీసీ ముని రెడ్డి నూతన గృహప్రవేశ మహోత్సవంలో మాజీ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండలం అధ్యక్షుడు కునాటి రమణయ్య యాదవ్,సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,మాధవమాల సర్పంచ్ కరీముల్లా,పాతవిరాపురం సర్పంచ్ గురవారెడ్డి,పార్టీ ఉపాధ్యక్షులు రాజారెడ్డి,లోకనాథ్ రెడ్డి, పెరుమాళ్,జల్లి ప్రసాద్, మునిరత్నం నాయుడు,ప్రభు,కోబాకు సర్పంచ్ చంగల్రాయులు,ఎ.లోకేష్ యాదవ్,భాస్కర్ రెడ్డి,మహేష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

