పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఎస్సీ మహేష్ బిగితే కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు అట్రాసిటీ కేసులు సంక్షేమ పథకాల అమలు రిజర్వేషన్లు ప్రజా సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు



