తిరుపతి ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి
ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.*
స్విమ్స్ డైరెక్టర్,వైస్ ఛాన్సలర్ కార్యాలయంలో ఆయనను కలిసి,శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి స్విమ్స్ డైరెక్టర్ జగదీశ్ తో పలు అంశాలపై చర్చించారు.*



