పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస తెలిపారు మండపం ధర్మగుండం నిత్యాదాన సత్రం తో పాటు గోపురాల అభివృద్ధి చేపడుతున్నట్లు చెప్పారు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం మెరుగైన క్యూ లైన్లు అభిషేకం అన్న పూజ వసతి సదుపాయాలు కల్పించడమే లక్ష్యమన్నారు



