Sunday, 23 August 2026
  • Home  
  • మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు
- కడప

మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు

మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు కడప, ఆగస్టు 21: పున్నమి ప్రతినిధి: కడప నగరంలోని మృత్యుంజయ కుంట ప్రాంతంలో మహిళలందరూ కలిసి మహేశ్వరి ఆధ్వర్యంలో మహిళలకు వాయినాలు అందజేశారు. మహిళలంతా ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీపిక, సునీత, శైలజ, సుచిత్ర, లక్ష్మి, హాసిని, ఊహాసిని, మైత్రి, జీవన, భావన శ్రీ,సంధ్య తదితరులు పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా వాయినాలు అందించుకుంటూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

మృత్యుంజయ కుంటలో మహిళలకు వాయినాలు

కడప, ఆగస్టు 21: పున్నమి ప్రతినిధి: కడప నగరంలోని మృత్యుంజయ కుంట ప్రాంతంలో మహిళలందరూ కలిసి మహేశ్వరి ఆధ్వర్యంలో మహిళలకు వాయినాలు అందజేశారు. మహిళలంతా ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దీపిక, సునీత, శైలజ, సుచిత్ర, లక్ష్మి, హాసిని, ఊహాసిని, మైత్రి, జీవన, భావన శ్రీ,సంధ్య తదితరులు పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా వాయినాలు అందించుకుంటూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.