Saturday, 8 August 2026

Author: PALAKATTLU NAGENDRA

PALAKATTLU NAGENDRA

28

Articles

E-పేపర్

నీట్–సీబీఎస్‌ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి తక్షణమే ఆమోదించాలి – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి – నీట్ తదితర పరీక్షల పేపర్ లీక్ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి కడప, జూలై 25 (పున్నమి ప్రతినిధి): దేశవ్యాప్తంగా నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలు, నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను భారత రాష్ట్రపతి తక్షణమే ఆమోదించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి డిమాండ్ చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.