ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం మరియు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా
29 -08-2026 వ తేదీన పి.బి .సిద్ధార్థ కళాశాలలో విద్యార్థులకు యువ కవితా గానం పోటీలు నిర్వహించారు.
అంశము:”యువ కవితా గానం”
ఈ పోటీలలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు పాల్గొని పలువురి ప్రశంసలను అందుకున్నారు.
ద్వితీయ సంవత్సరం AI
కె. కృష్ణవేణి పి .దీప్తి పి. సుజన
ఎం. జయ శ్రీ కె. వసుంధర
బి. దివ్యశ్రీ ..ఎం. దుర్గా శ్రీ 2nd కెమిస్ట్రీ .. పి. విజయ్ కుమారి
ఆర్. సిరి లక్ష్మి
తృతీయ సంవత్సరం B.A…





